Take a fresh look at your lifestyle.
Browsing Tag

MGNREGA

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి గ్రామీణభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ యానా యాస్మిన్

ముద్ర, ఆత్మకూరు (ఎం): ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వి సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ యాన యాస్మిన్ సూచించారు.…

ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించండి : తెలంగాణ…

ముద్ర ప్రతినిధి యాదాద్రి భువనగిరి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విబి - జి రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీ కార్మికుల సమస్యలు…

భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలి ఎంపిడిఓ రమేష్.

బోథ్, ముద్ర: భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎంపిడిఓ రమేష్ అన్నారు. గురువారం ఆయన జీడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిరవధిక సమతల కందకాల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు విధానాన్ని, పని…

ఉపాధి హామీ పథకంలో లొసుగులు సవరించాలి : సిపిఐ నారాయణ హాట్ కామెంట్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో ఉన్న లొసుగులను వెంటనే సవరించాలని సిపిఐ సీనియర్ నేత నారాయణ తీవ్రంగా డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి, జీవన భద్రత కల్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం…

ఉపాధి హామీ పథకానికి ఉరేస్తున్న మోడీ ప్రభుత్వం : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

ముద్ర, బీబీనగర్ : వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉరేస్తూ కార్మికుల పోట్టగొడుతున్నాడని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

గ్రామ అభివృద్ధి మా లక్ష్యం

ముద్ర నడిగూడెం..... చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో గౌరవ సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో AEE PR నడిగూడెం గారి పర్యవేక్షణలో MGNREGA నిధులు 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుట జరిగినది. ఇట్టి…

అచ్చేదిన్ సంపన్నులకే మాత్రమే సామాన్య ప్రజలకు బారాలు మోపడమే -సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క…

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు లాభాలు ఆర్జించే బడ్జెట్ గా ఉంది తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్…