Take a fresh look at your lifestyle.
Browsing Tag

Mission Bhagiratha

మిషన్ భగీరథ నూతన పైపు లైను పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు పరిధిలోని న్యూ రామ్ నగర్ లో నూతనంగా ఇండ్ల నిర్మాణం అయిన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైపు లైను లేదని గత వారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి…

ఉదండాపూర్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:  ............................................ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉద్ధాండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలశయం లో భూ లు కోల్పోయిన రైతులకు…

చట్టానికి లోబడి గ్రామ పాలన కొనసాగాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం చాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు…

వడగాలుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వెంట తాగునీటి బాటిల్ తీసుకెళ్లాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్…

ముద్ర: వనపర్తి: జిల్లాలో రానున్న వారం రోజుల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అన్ని…

నాగపూర్ గ్రామంలో జల మహోత్సవ ర్యాలీ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో సర్పంచ్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇంటింటికి మంచినీరు" పేరుతో పంచాయతీ కార్యదర్శి జగన్ నిర్వహణలో మిషన్ భగీరథ అధికారుల…

వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఈ ఈ శ్రీనివాస్.

ముద్ర నడిగూడెం.. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ అన్నారు. శనివారం నడిగూడెం మండల కేంద్రంలో వేసవికాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చేపడుతున్న చేతి పంపుల మరమ్మత్తు పనులను…

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సలేశ్వరం జాతరకు సర్వసన్నాహాలు పూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెలంగాణ అమర్నాథ్‌గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర ఘనంగా ప్రారంభానికి సిద్ధమైంది. పౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు…

భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు

ముద్ర, గద్వాల: మల్దకల్ మండల పరిధిలో తాటికుంట గ్రామంలో మిషన్‌భగీరథ నల్లాకు ట్యాప్‌ పెట్టకుండానే అధికారులు వదిలేయడంతో నల్లా నుంచి నీరు వృథాగా పోతుంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా తాగునీరు నేల పాలవుతుందని గ్రామస్తులు‌ ఆవేదన వ్యక్తం…

తాండూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం…

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి,మెదక్: జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ఈ విషయంలో తహసిల్దారులకు చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి పెండింగ్…