మెదక్ మున్సిపాలిటీ ఎంపిక, రూ.8 కోట్లు మంజూరు
ముద్ర ప్రతినిధి, మెదక్:
అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద తెలంగాణలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో మెదక్ మున్సిపాలిటీ ఎంపికైందని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు కృషి వలన…