ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడిపై కేసు పెట్టించడం దుర్మార్గం .వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్…
ముద్ర, తాండూర్ ప్రతినిధి:
తాండూర్ శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల శ్రేయస్సును కోరే నాయకుడు గా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడని వీరా రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి గుర్తు చేశారు. గత…