Take a fresh look at your lifestyle.
Browsing Tag

nagarkurnool

పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహణ – డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు. శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని కల్వకుర్తి జేపీ నగర్…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – సమాచారం లేకుండా సరఫరా నిలిపివేతతో ప్రజల ఆగ్రహం

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం…

మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో…

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో…

గర్భిణీలు, శిశువుల ఆరోగ్య సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీలు మరియు శిశువుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం స్థానికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ నందీశ్వర–నందేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.…

నేషనల్ గ్రీన్ కార్ప్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ డైరెక్టర్‌ను కలిసిన ప్రిన్సిపల్ మదన్ మోహన్ జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో ఎంఓయూ ఒప్పందం నాగర్ కర్నూల్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ…

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆదేశాలు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం…

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలంలోని నడింపల్లి జిల్లా…