Take a fresh look at your lifestyle.
Browsing Tag

nagarkurnool

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించం: JAC చైర్మన్ మిద్దె శ్రీనివాసులు

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెలో భాగంగా నాగర్ కర్నూల్ విద్యుత్ భవనంలో మూడో రోజు కూడా ఆర్టిసన్ కార్మికులు…

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: నేచురలిస్ట్ శ్వేత

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేచురలిస్ట్ మరియు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ శ్వేత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్…

వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు – నాణ్యమైన వైద్య సేవలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

వారసత్వ పరిరక్షణకు ఎంఓయూ – విద్యార్థుల్లో అవగాహన పెంపుకు చర్యలు

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని…

ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి మార్గం – ఆయుష్ సేవల్లో కీలక పాత్ర

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: ఆరోగ్యవంతమైన నాగర్ కర్నూల్‌గా జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ సేవలు, యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.…

ఎంపీ ల్యాండ్స్ నిధులతో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మల్లు రవి ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ.12…

గోవింద క్షేత్రంలో భక్తుల సేవా స్పూర్తి – ఆలయ అభివృద్ధికి 7 మంది ట్రస్ట్ సభ్యుల చేరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (గోవింద క్షేత్రం)లో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల విశేష ఆదరణ లభిస్తోంది. ఈ…

ప్రజావాణిలో 08 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 08 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా…

హెల్త్ వీక్ కార్యక్రమానికి శ్రీకారం – ‘ఈట్ రైట్ – వాక్’తో అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో హెల్త్ వీక్ కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తొలి…

ప్రజావాణిలో మొత్తం 50 దరఖాస్తులు స్వీకరణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 50 దరఖాస్తులు…