స్పాట్ సెంటర్ ను సందర్శించిన ఆర్ జె డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాన్ని వరంగల్ ప్రాంతీయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రంలో…