Take a fresh look at your lifestyle.
Browsing Tag

paddyprocurement

కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దు పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.…

1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం…

చెక్ పోస్ట్ ల నందు నిరంతర నిఘా- జిల్లా ఎస్పీ నరసింహ

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి వరి ధాన్యం తరలింపులో రైతులకు పోలీసులు సహకారిగా ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీసు అధికారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లాలో ఐకెపి కేంద్రాల నుండి వరి ధాన్యం ఎగుమతి,…

రాచాలపల్లి గ్రామంలో రైతులతో కలెక్టర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముఖాముఖి

తేమ శాతం పరిశీలించి ధాన్యం తీసుకురావాలి – రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం రాచాలపల్లి గ్రామ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హేమంత్…

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి.-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాలు.

ప్యాడి క్లీనర్స్ వినియోగిస్తేనే నాణ్యమైన ధాన్యం. ఇతర రాష్ట్రాల ధాన్యం కేంద్రాలకు రాకుండా చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట చర్యలు అవసరం. యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల…

వరి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. తాటికొండ సీతయ్య బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు

ముద్ర, తుంగతుర్తి... వరి ధాన్యం కొనుగోలు కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులుదాటినా ఇప్పటివరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ…

వరికి మద్దతు ధర పెంచిన ప్రధాని నరేంద్ర మోడి

రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడి- తుంగతుర్తి సర్పంచ్  మల్లెపాక సాయిబాబు ముద్ర, తుంగతుర్తి..... దేశంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రాక ముందు 1400 రూపాయలుగా ఉన్న వరి ధాన్యం ధర, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నాటి నుండి నేటి…

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు….జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలిన.... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు,…

రైతు సంక్షేమం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం- రైతు మహాధర్నాలో బీజేఎల్పీ నేత ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన…

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా,…