Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Services

ఏసీబీకి పట్టుబడ్డ నర్సాపూర్ ఏడీఈ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు చేశారు. ఓ…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో…

తిమ్మాజిపేటలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, తిమ్మాజిపేట తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన…

ఇక పై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఇక పై ప్రతి సోమవారం ఆర్ డి ఓ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావానికి అన్ని ఏర్పాట్లు…

ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…

మీసేవ యూజర్ ఛార్జీలు పెంపు

కనిష్టంగా రూ. 35 ఉన్న సర్వీస్ ఛార్జీ రూ. 62 బి-కేటగిరీ సేవలకు రూ. 80 విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఆర్టీఏ సేవలు, ఇతర ప్రభుత్వ అఫ్లికేషన్లపైనా భారం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా…

శాఖ గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ ఉర్…

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలోని అన్ని శాఖ గ్రంథాలయాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ చెప్పారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ యాదాద్రి జరిగిన రివ్యూ…

తాండూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం…

చేతకాకపోతే సెలవు పై వెళ్లండి -మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ముద్ర, వనపర్తి : వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో…

మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించండి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి కీలక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా…