Take a fresh look at your lifestyle.
Browsing Tag

Road Accident

161 జాతీయ రహదారిపై జింక మృతి

  ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. చౌటకూర్ మండలం, సుల్తాన్పూర్, శివారులో గల సంగారెడ్డి నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారిపై జింక మృతి చెందింది. సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని డిఎస్ దాబా ఎదురుగా పెద్ద చెరువు వైపు నుండి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని…

పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన లహరిక ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ…

బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు చికిత్స పొందుతూ‌ మరో విద్యార్థి మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: అన్ని దానల్లో కెల్ల గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు కన్న పేగు బంధాన్ని తెంచుకుని.. మరో నలుగురిలో తమ…

కారు – ఆటో ఢీ…. ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల్ వద్ద కారు - ఆటో ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండి. యూసఫ్…

తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు,‌ గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన…

పెళ్లి వ్యాన్ బోల్తా – ఇద్దరి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం 21 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కొండాపూర్ బై పాస్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 21 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా…

మృతుల కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : మండలంలో బిఎన్ తిమ్మాపురంలో గ్రామస్థులు డొంకేన కేతమ్మ, డొంకేన నరేష్ గౌడ్, దొంకేన సురేష్ గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి సమాచారంతో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు…

చెట్టుకు ఢీకొన్న కారు, -నలుగురికి తీవ్ర గాయాలు

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో ప్రమాదకర మూల మలుపు వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేకపోవడంతో…

కారు ప్రమాదం లో ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.…