Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rural Development

భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలి ఎంపిడిఓ రమేష్.

బోథ్, ముద్ర: భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎంపిడిఓ రమేష్ అన్నారు. గురువారం ఆయన జీడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిరవధిక సమతల కందకాల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు విధానాన్ని, పని…

యుబిఐ సేవలు ప్రశంసనీయం బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీ మల్లు రవి

  ముద్ర, వనపర్తి : వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో లీడ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ప్రశంసనీయం అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ప్రశంసించారు. బుధవారం గోపాల్పేట మండల పరిధిలోని గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు-ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.

గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి. లైవ్లీ హుడ్ ఇంక్లూజివ్ ప్రోగ్రాం కు గట్టు మండలం ఎంపిక. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని,…

చట్టానికి లోబడి గ్రామ పాలన కొనసాగాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని, ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం చాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు…

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం హైదరాబాద్ లోని తన…

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్

మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక మండల సభ ముద్ర, సూర్యాపేట: ప్రజల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

పథకాలను అర్హులకు చేరాలి- మండల సభలో కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరవేయడం మండల సభల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా…

మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలి… రాష్ట్ర సెర్ప్ సీనియర్ మేనేజర్ డి. కల్పన

జిల్లా సమాఖ్య ద్వారా లర్నింగ్, వన్ స్టాప్ ఫెసిలిటి సెంటర్ అభివృద్ధి పై సమీక్ష... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ప్ సీనియర్ మేనేజర్ డి. కల్పన అన్నారు. తెలంగాణ రాష్ట్ర పేదరిక…

సర్పంచ్ వినూత్న పథకం ఆడపిల్లల తల్లులకు ప్రోత్సాహం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత.…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో…