Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Agriculture News

అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి-కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ముద్ర, నారాయణ పేట: వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై అన్నదాతల ఆందోళన…

వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్... ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి... పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోల్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల…

ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభo

ముద్ర, కోరుట్ల; రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రోజు ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ పుండ్ర…

మన్ననూరు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – నాణ్యమైన వైద్య సేవలపై కలెక్టర్ దృష్టి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

జొన్నల కొనుగోలు సెంటర్లు పెంచండి

బోథ్, ముద్ర: జొన్నల కొనుగోలు సెంటర్ లను పెంచాలని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి కోరారు. మంగళ వారం ఆయన హైదరాబాద్ లో మంత్రిని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల..

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న…

రబీ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం

ముద్ర ప్రతినిధి : తెలంగాణలో రబీ సీజన్‌లో ఈ ఏడాది సుమారు 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల…

అధునాతన విధానాలతో రైతులకు మేలు – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వాడకం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి రూ.3.85 లక్షల సబ్సిడీతో…

అకాల వర్ష బాధితులను ఆదుకోండి -బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, వారికి ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బిఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ డిమాండ్…