Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana agriculture

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్.. రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

“ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా, తాజాదిగా, పరిశుభ్రమైనదిగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. సాక్షాత్తు పెద్దమ్మ…

చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు

వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్ రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…

మొక్కజొన్న కొనుగోలును సజావుగా నిర్వహించాలి ఇప్పటికే మొక్కజొన్న కొనుగోలు 70 శాతం పూర్తి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని, ఇప్పటికే జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కలను వచ్చే మూడు…

రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలి : జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం…

అధిక యూరియా వినియోగం భూసారానికి హానికరం

రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న వానాకాలం–2026 వ్యవసాయ సీజన్‌కు…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కొనుగోలు వేగవంతం కోసం అదనంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటు హమాలీల ఏర్పాటు అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తాం పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆకస్మికంగా తనికి చేసిన జిల్లా కలెక్టర్ తేజస్…

వరి పండించచడానికి రైతులు ముందుకు రావాలి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను…

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

రెండు రైస్ మిల్లులపై చర్యలు అలసత్వంపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సీరియస్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…