Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Crime News

డ్రగ్ ‘పైలట్’..? రోహిత్ రెడ్డే వ్యాపారి..?

రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు గతంలోనూ విచ్చలవిడిగా పార్టీలు బడా వ్యాపారులకు డ్రగ్స్ తో వీకెంట్ పార్టీలు పార్టీలు ఏర్పాటు చేసేది రోహిత్ రెడ్డే ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ పార్టీ కేసులో చాలా…

తమ్ముని మృతికి కారణమైన అన్న అరెస్టు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : తమ్ముని మృతికి కారణమైన అన్నను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు. సిద్దిపేట లొని బోయిగల్లి కి చెందిన వంగలి రాములు, వంగలి ప్రభు, వంగలి కొండలు సంబంధించిన పాత ఇల్లు అమ్మడానికి…

వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక మహిళా ఆత్మహత్య

ముద్ర, తాండూరు : వడ్డీ వ్యాపారుల వేధింపులు  తట్టుకోలేక ఓ మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూరు మండలం లో శుక్రవారం చోటు చేసుకుంది. తాము అప్పుగా ఇచ్చిన లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో ఈ ఒత్తిడి …

కేపీహెచ్‌బీలో వివాహిత అదృశ్యం

​ముద్ర కూకట్‌పల్లి : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ​కె.పి.హెచ్.బి ఫేజ్-6 లోని భావన రెసిడెన్సీలో యార్లగడ్డ రామ్ చంద్రకాంత్ తన…

​అప్పుల బాధతో స్టాఫ్ నర్స్ ఆత్మహత్య

ముద్ర కూకట్‌పల్లి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన…

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బీబీనగర్ మండలం గొల్లగూడెం లో చోటుచేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …మండలంలోని…

రూ.8లక్షల విలువ గల నగలు అపహరణ

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ మండలం మంబోజిపల్లి సంతలో 5 తులాల బంగారు ఆభరణాలు చోరి అయిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కొల్చారంకు చెందిన భార్య భర్తలు చింతలగారి శ్రావణి, ప్రవీణ్ మెదక్…

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కేంద్రం చేగుంటలో డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. 2015లో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం…

మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!-ఆదివారం రోజు పెండ్లి చూపులు.. -అంతలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా…

వదిన గొంతు కోసిన మరిది.

భూ తగాధాలు కారణమని తెలిపిన గ్రామస్తులు. మోత్కూరు ముద్ర న్యూస్: వదిన గొంతు కోసి మరిది పరారైన సంఘటన మంగళవారం పాలడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలడుగు గ్రామానికి చెందిన బొంత లక్ష్మి భర్త నర్సింహ సుమారు…