Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Development

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. రాబోయే  జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు కీలకమని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఈ…

వంగూర్ మండలంలో ఏటీసీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన అనువైన భూమి కేటాయింపుకు అధికారులకు కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని జిల్లా…

తోపుగని చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మంత్రిజూపల్లి…

ముద్ర, వనపర్తి : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని పర్యాటక,…

గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం -RO ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

ముద్ర, నారాయణపేట: గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని పాలమూరు జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా భూనేడు గ్రామంలో అరబిందో హెల్త్ కేర్ సంస్థ సహకారంతో గ్రామంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంటును ఎంపీ డీకే…

ప్రభుత్వ లక్ష్యసాధనలో పోలీసుల పాత్ర కీలకం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీసుల పాత్ర కీలకం  పోలీస్ శాఖలో దశలవారీగా వినియోగంలో ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కి రూరల్ అగ్రి రీజియన్ పై దృష్టి ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ముద్ర,…

“ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” సామాజిక బాధ్యత కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.లక్ష్మణ చాంద మండలం పొట్టపల్లి (కె) లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.…

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో మండలాలు నంబర్ వన్ కావాలి చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సన్నాహక సమావేశాలు ముద్ర, కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలని…