Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Development

హుజూర్నగర్‌లో రాష్ట్రానికే ఆదర్శంగా మోడల్ కాలనీ – తొలి విడతలో 1500 మందికి ఇండ్ల కేటాయింపు

హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా:హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 116…

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

  బోథ్, ముద్ర: తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా…

పాలమూరుకు శనీశ్వరుడు హరీష్ రావు – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం కొడంగల్…

ప్రజా పాలన తో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు…

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి పట్టణంలో 50 వార్డుల్లో వార్డు సభల నిర్వహణ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనతో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు చేరే విధంగా ఉపయుక్తంగా మారిందని జగిత్యాల మున్సిపల్ చైర్…

అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి శంకుస్థాపనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్, కౌట్ల ల్లో పలు అభివృద్ధి పనులకు ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. కౌట్ల (బి) లో రూ.1.60 లక్షల నిధులతో చేపట్టే పనుల్లోభాగంగా గ్రామంలో రూ.30 లక్షలతో…

జాతీయ రహదారుల నిర్మాణాలకు డిఫీఅర్ ఆమోదించాలి

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా‌ కేంద్రంగా జాతీయ రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణ గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర…

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…

ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను…

పట్టణ అభివ్రుద్ది లో ప్రజలు భాగస్వామ్యం కావాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణ అభివ్రుద్ది లో ప్రజలు భాగస్వామ్యం కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 6వ వార్డులో రూ.10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ…

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి..

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మెరుగు మధు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల జిల్లా స్థాయి…