Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

అదిగో చిరుత….

* సీసీ పుటేజ్ లో రికార్డు అయిన చిరుత సంచారం దృశ్యాలు * గత మూడు నెలలుగా భయాందోళనలో గ్రామస్తులు * చిరుతను బందించేందుకు అటవీశాఖ అధికారుల ముమ్మర‌ ఏర్పాట్లు ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే…

నేలకొరిగిన నీలగిరి చెట్టు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఓ భారీ వృక్షం శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ఆఫీస్ ఆవరణలో ఉన్న ఈ వృక్షం…

రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం.. కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రెడీ చేయండి.. బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి కావాలి.. జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: గాంధీనగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్స్ సత్వరమే పూర్తి చేసి ఇండ్లను సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను…

రాజకీయ ఉత్కంఠ.. జగిత్యాలలో కేటీఆర్, జీవన్ రెడ్డి భేటీ

రాష్ట్రంలో సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... కేసీఆర్ సీఎం అయితేనే పేదల ముఖాలపై చిరునవ్వు... నికార్సైన సీనియర్ నాయకులకు కాంగ్రెస్లో అవమానం... బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి…

జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులకు బీజేపీ నాయకుల సంపూర్ణ మద్దతు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జోగిపేటలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ఆందోళనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.ఈసందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో వారు చేస్తున్న నిరసనకు సంఘీభావం వ్యక్తం…

సిపిఎం సీనియర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు

ముద్ర, చిట్యాల : మండలంలోని బొంగోని చెర్వు గ్రామ సిపిఎం సీనియర్ నాయకులు నల్ల బుచ్చిరెడ్డి( 70) అనారోగ్యం కారణంగా మరణించడం పట్ల ఆ పార్టీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీనులు తీవ్ర సంతాపం వ్యక్తం…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ…

ఇన్నోమాటిక్స్‌లో అవగాహన సదస్సు: విద్యార్థులకు పోలీసుల దిశానిర్దేశం

ముద్ర కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ స్థానిక ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్‌లో కేపీహెచ్‌బీ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మరియు మాదకద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు…

సెల్ టవర్‌కు వ్యతిరేకంగా ఆందోళన తీవ్రం

ముద్ర కాప్రా: చర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో కమ్యూనిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్‌ను వెంటనే తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ…