Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సామాజిక సేవ చేయడం అదృష్టంగా భావించాలని, ఇలాంటి కార్యక్రమాలకు యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.క్రిష్ఱారెడ్డి పిలుపునిచ్చారు.దాతలు బిల్డర్ సురోత్తమ్రెడ్డి, పారిశ్రామిక…

నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్‌జెండర్ల భారీ ధర్నా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్‌జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టం తమకు…

జ్యోతి భా పులే జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈ నెల 11 న జరుగబోయే మహాత్మ జ్యోతి భా పులే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే జయంతి ఉత్సవాల కమిటీని అన్ని పార్టీల,కుల సంఘాల, ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షురాలుగా పట్టణ…

ప్రభుత్వ, అసైన్డ్‌ భూములే టార్గెట్‌గా రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే దర్జాగా తరలింపు చీకటి పడితే చాలు రోడ్లపైకి వస్తున్న మట్టి టిప్పర్ లు, ట్రాక్టర్ లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని సంబంధిత అధికారులు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న…

గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి…

జగిత్యాలలో విషాదం... శోక సంద్రంలో కుటుంబ సభ్యులు... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గుండె పోటుతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల…

పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి – తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమి షన్ ఛైర్మన్…

ముద్ర,మేడ్చల్ జిల్లా ప్రతినిధి : జవహార్ నగర్ లోని 0-18 వయస్సు గల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సామాజిక బాధ్యతగా గుర్తెరిగి సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర బాలల…

ఎంపీ ల్యాండ్స్ నిధులతో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మల్లు రవి ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ.12…

పక్కగా ముఖ నిర్ధారణ పక్రియ  – కలెక్టర్ ప్రతిమా సింగ్ 

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న వారి ఫేషియల్ (ముఖ) నిర్ధారణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మెదక్ పట్టణం…

ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి – బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.…

ముద్ర, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 129 - సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లోని మారుతి మెడికల్ హాల్ వద్ద పుప్పాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బిఆర్ఎస్…

మల్కాజిగిరి సమగ్ర అభివృద్ధికి సహకరించండి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్…