Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకారం

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కార్పొరేషన్ ఆర్థిక…

ఓటర్లు నిర్భయంగా ఓటేస్తున్నారు : – వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా…

ఎమ్మెల్యే సంజయ్ పై చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

ముద్ర, జగిత్యాల : జగిత్యాల కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకున్నది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఎమ్మెల్యే…

తాండూర్ మున్సిపల్ లో 36 వార్డులకు నేడు ఎన్నికలు

117 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టణ ప్రజలు ముద్ర,తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులకు మంగళవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం…

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందామని సిఐటియు జిల్లా నాయకులు గాడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బీబీనగర్ మండలం జమీలాపేట్ ఆటో కార్మికులను కలిసి ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబందించిన కరపత్రం…

పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11 న జరిగే పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లి ఏర్పాటు చేసిన…

పతంగి మరో బాలుడి ప్రాణాన్ని బలిగొంది

పతంగి మరో బాలుడి ప్రాణాన్ని బలిగొంది ముద్ర, బండ్లగూడ: పతంగి మరో బాలుని ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.... మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి కి…

కోదాడ పట్టణంలో ఈడీ సోదాలు కలకలం మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దాడులు

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. కోదాడ పట్టణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర కలకలం రేపాయి. పట్టణానికి చెందిన ఒక వ్యాపారవేత్త కు సంబంధించిన ఇల్లు , వ్యాపార సంస్థలపై ఒకేసారి ఈడీ అధికారులు దాడులు…

అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు ఐటిడిఎ పి ఓ యువరాజ్ మార్మాట్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ అధికారులను ఆదేశించారు.అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన…

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని వినతి పత్రం అందజేత

ముద్ర ...తుంగతుర్తి... సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం…