Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

కెసిఆర్, పిఎస్ఆర్ కృషి వల్లే బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు : బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టుకు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పుణ్యమే అని బి ఆర్ ఎస్ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు జనగాం…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణన్న, పల్లగొర్ల మోదీరాందేవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పలు విషయాలపై వినతిపత్రం అందజేశారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు…

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కు ఏం చేశారో చెప్పాలి -బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బడ్జెట్లో వికారాబాద్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పీకర్ ప్రసాద్ గడ్డం కుమార్ చెప్పాలని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ అన్నారు. సోమవారం వికారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

అక్రమ అరెస్ట్ లతో రాక్షస పాలన -వికారాబాద్ బిజెపి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : 0కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడం లేదని చేపట్టిన నిరసన కార్యక్రమాలను అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడాన్ని బిజెపి వికారాబాద్…

ఓడినా తగ్గని ‘పెత్తనం’

కరీంనగర్‌లో 'కంటెస్టెడ్' నేతల కొత్త డ్రామా! గెలవకపోయినా గెలిచినట్టే హంగామా.. కొత్త రాజకీయ ట్రెండ్‌ ‘కంటెస్టెడ్‌’ హోదాలతో పెత్తనం.. స్థానిక పాలనలో గందరగోళం ఫ్లెక్సీలు, స్టిక్కర్లతో ఫేక్‌ పవర్‌ ప్లే.. అధికారులకు తలనొప్పి ఓడిన…

బీఆర్ఎస్ మైండ్ గేమ్

- కాంగ్రెస్ వ్యతిరేకవర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం - పాలమూరు లో ఒక వర్గం కాంగ్రెస్ నేతలపై వల విసురుతున్న బీ ఆర్ ఎస్ నేతలు - ఇప్పటికే చీలిన కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్న గులాబీ శ్రేణులు - వచ్చే అసెంబ్లీ ఎన్నికల…

​వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: వాటర్ వర్క్స్ డిజిఎంకు కాంగ్రెస్ నాయకుల వినతి

ముద్ర కూకట్‌పల్లి: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ…

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల…

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి మాధవరం కాంతారావు డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి : అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని నిజామాబాద్ జిల్లా మరియు కూకట్‌పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ…

స్పీకర్ ను కలిసిన యెన్నం

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి…