Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

నిధులలేమితో నిలిచిన చేనేత సంక్షేమ పథకాలు. -ఏండ్లు గడచిన బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా-చేనేత…

-చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ - చేనేత రక్షణ, హామీల అమలుకు 2000 కోట్లు కేటాయించాలి. ముద్ర, మోత్కూర్: చేనేత పరిశ్రమ పరిరక్షణ, ప్రభుత్వ హామీల అమలుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు 2000 కోట్లు కేటాయించాలని కాని బడ్జెట్లో…

రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు తీరని అన్యాయం. -బడ్జెట్ లో దళిత సంక్షేమానికి నిధులేవి. సిపిఎం పార్టీ…

ముద్ర, మోత్కూర్: దళితుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిన ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య విమర్శించ్చారు. మోత్కూర్ లో ఆయన…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

రజక సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, తాండూర్: అభివృద్ధిలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న రజక సంఘ కులస్తులకు చేయూతనందిస్తానని ఆర్ బి ఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలో రజక సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ…

​తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు

ముద్ర కూకట్‌పల్లి: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ రెండూ రోజుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కూకట్‌పల్లి నియోజకవర్గ స్థాయి ముగింపు…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల…

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మంత్రి అడ్లూరి..

ముద్ర, గొల్లపల్లి: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల - బొంకూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రి గారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు…

ఉమ్మడి జిల్లాల్లో రాజకీయ కలకలం జగిత్యాలలో జీవన్ రెడ్డి హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి అంతర్గత పోరు..…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితిలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.…

ఆవన్నీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట దరిదాపుల్లో కరువు లేదు -మాజీ మంత్రి హరీశ్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా…

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకం

దేశం వరకు వెళ్తుందా..? సంచలనంగా కుటుంబ ఇన్సూరెన్స్  రేవంత్ సర్కారు నిర్ణయంపై చర్చ మోదీ వరకు ఫైల్.. కేంద్ర పథకంతో కలుస్తారా..? నిధుల సర్దుబాబు ఎలా.. సీఎం ముందు ఐదు సవాళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : “ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్…