Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

వందేమాతరం పాడాల్సిందే లేదంటే లోపలేస్తాం-కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతాం రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందీ..? ముద్ర, కరీంనగర్ : దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ…

అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు విజయరమణా రావు, యెన్నం, వేములకు కీలక బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు, సభా వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ విప్‌లుగా నియమిస్తూ గురువారం…

జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ లక్ష అందించిన ఎమ్మెల్యే యెన్నం 

ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని  జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన “ జర్నలిస్టు సంక్షేమ నిధికి'…

గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు- బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం హామీల ఎగవేత డిక్లరేషన్‌గా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత…

డ్రగ్స్‌పై ఉక్కుపాదం… సిట్ దర్యాప్తుతో కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం దాని వెనక ఎవరున్నా ఉపేక్షించం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం అందుకే 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశాం 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి జాతీయ స్థాయి…

డ్రగ్స్ టెస్టుకు నేను రెఢీ- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

అధికార పార్టీ నేతలూ ముందుకు రావాలి మూసీ పునరుజ్జీవంపై మంత్రుల కంటే అధికారులే ఉత్సాహం చూపుతున్నారు ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్ లకు ముందుకురావాలంటూ శాసనసభ వేదికగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

బోథ్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయండి -బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం అసెంబ్లీ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బోథ్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ముఖ్యంగా నియోజకవర్గం…

సిద్ధిపేట అభివృద్ధిపై అవినీతి ఆరోపణలు… బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

సిద్ధిపేటలో అభివృద్ధి పేరిట మీరు చేసిన అవినీతి గురించి చెప్పండి * ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రజల ధనంతో కట్టారు * 10 సంవత్సరాలలో దోచుకున్న సొమ్ముతో కట్టినట్లు తెగ ఫీల్ అవుతున్నారు బిఆర్ఎస్ నాయకులు * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి…

ప్రభుత్వాలు, పాలకులు మారిన – పరిష్కారం కాని ప్రజా సమస్యలు -మండలంలో దీర్ఘకాళిక ప్రజా సమస్యలను…

ముద్ర, మోత్కూర్: ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని దీర్ఘకాళిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ…

రంజాన్ సందేశంతో ఐక్యతకు నాంది… మైనార్టీలకు ఈదుకా తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గం మైనార్టీ సోదరులందరికీ మసీదు నందు నందు నిర్వహించిన ఈదుక తోఫా రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మైనార్టీ సోదరులతో…