రూ. 1.83 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కేజీబీవీ విద్యార్థులతో ఎమ్మెల్యే ఏలేటి భోజనం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలో రూ. 1.83 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.40 లక్షలతో నిర్మించే…