Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 

కాంగ్రెస్ పాలనలో దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం కష్టకాలంలో దళితులు కాంగ్రెస్ కు అండగా నిలిచారు ముద్ర, తెలంగాణ బ్యూరో :  సుదీర్ఘ ఘన. చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దళితవాదంతోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్…

మరో 15 ఏండ్లు కాంగ్రెస్ దే అధికారం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా పాలనలోనే ప్రజా సంక్షేమం – గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అండ ముద్ర, నల్గొండ : తెలంగాణలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్రజాపాలన-ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో…

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికతో అభివృద్ధి – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.వికారాబాద్ పట్టణ కేంద్రంలో నర్సింగ్ ఫంక్షన్ హాల్ నందు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి…

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య విరుద్ధం -బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి .

  ముద్ర మోత్కూర్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలైన విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని కోరారు. అందుకు బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది పార్టీ పీరాయించలేదని స్పీకర్ తీర్పు…

బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి :…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, ఇండ్లు కోల్పోతున్న ప్రజలకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి,…

కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన బొక్క జైపాల్ రెడ్డి

ముద్ర, బీబీనగర్: బీబీనగర్ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు అగ్రనేతలను కలుసుకున్నారు. తొలుత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ను…

హామీలను అసెంబ్లీలో చర్చించాలి ఎమ్మెల్యే రోహిత్ కు సిఐటియు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్: గత ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని, సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవ…

ప్రజా ప్రతినిధులు పారదర్శకంగా బాధ్యతతో పని చేయాలి

-సంక్షేమ పథకాల్లో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట -రూ 5 వేల కోట్ల తో మక్తల్ -నారాయణపేట -కొడంగల్  ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం  -ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా…

దళిత బిడ్డ కర్లా రాజేష్ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేదంటే ఈ నెల 14 న సీఎం హుజూర్ నగర్…

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. కర్ల రాజేష్ కేసులో న్యాయం చేయకపోతే ఈ నెల 14 న హుజూర్నగర్‌లో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం అని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. మార్చి 14న సీఎం హుజూర్నగర్ పర్యటనకు రావడానికి ముందు మా…