Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

తిమ్మాజిపేటలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, తిమ్మాజిపేట తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన…

కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు సోమవారం స్వీకరించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, జిల్లా పరిశీలకులు సమతా సుదర్శన్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా…

బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది-కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్….

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.... ముద్ర, కోరుట్ల; మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని…

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీ ఆపాలి : ఈటల

- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముద్ర, హైదరాబాద్ : మల్గాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.…

ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి… కరపత్రాలు పంచి…

హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ శ్రేణులు ఎల్లుండి జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు చకచకా ఏర్పాట్లు గతం కంటే ఘనంగా జోష్ నింపుందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో…

పొరపాట్లను సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేయాలి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్…

ముద్ర, శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి మరియు ఇంచార్జ్ ఎంపి మల్లు రవి ఆదేశాల మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని నాయకులకు…

అభివృద్ధి ప్రధాత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలు

రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించిన జువ్వాడి బ్రదర్స్.... వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం.... ముద్ర, కోరుట్ల; స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా…

బీజేపీ అధికారమే లక్ష్యం..కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్

“జై శ్రీరాం.. జై తెలంగాణ” నినాదాలతో రాజకీయ మార్పు తేవాలని పిలుపు బెంగాల్ తర్వాత తెలంగాణే బీజేపీ తదుపరి టార్గెట్ అని వ్యాఖ్యలు మోదీ నిధులు తెస్తుంటే.. రాష్ట్ర సొమ్ము ఢిల్లీకి వెళ్తోందని ఆరోపణ అవినీతి, కుటుంబ రాజకీయాలను బూడిద…

  పరేడ్ గ్రౌండ్ లో బండి సంజయ్ మేనియా

బండి సంజయ్ వేదికపైకి రాగానే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్ జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన పరేడ్ గ్రౌండ్ సంజయ్ ప్రసంగానికి కార్యకర్తలు ఫిదా ముద్ర, హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ లో ఇద్దరు నేతలు స్పెషల్ అట్రాక్షన్ గా…

హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని…