Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Temple Festival

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య…

శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలిసిన శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు ఘనంగా…

వివాదాల నడుమ తహసీల్దార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం – ఇరు వర్గాలను పక్కన పెట్టిన అధికారులు

ముద్ర,గద్వాల: మల్దకల్‌ మండలం పెద్దపల్లి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించాల్సిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం కల్యాణోత్సవాన్నీ మేమే నిర్వహిస్తామని ప్రస్తుత…

దేవదేవుని ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలి.. : మంత్రి అడ్లూరి

ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథ రథోత్సవాలు.. హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.. ముద్ర, ధర్మపురి: ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవం…

ఆలయ ధ్వజస్తంబ ప్రతిష్టామహోత్సవం

ముద్ర : మల్కాజిగిరి మేడ్చల్ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పి & టి కాలనీలో శ్రీభూ, నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ, ధ్వజ స్తంబ ప్రతిష్టామహోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్…

108 కలశాలతో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష గోటి తలంబ్రాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : భద్రాచల రాములోరి కళ్యానానికి 108 కలశాలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కొండపాకలోని మార్కండేయ దేవాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామకోటి భక్త…

గోదావరి పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గోదావరి పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష…

శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి: ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. ఎల్లమ్మ ఆలయంలో మంత్రి…

వైభవంగా శ్రీవేంకటేశ్వరుని రథోత్సవం – మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ (అన్నవరం) గ్రామంలో వేంచేసివున్న శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నుంచి స్వామి రథోత్సవం కన్నులపండువగా…