Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Tourism

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు…

రీల్స్‌తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్ జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్…

మెదక్ చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి పర్యాటక ప్రాంతాలు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్

ముద్ర ప్రతినిధి, మెదక్: చరిత్రకు ఆనవాళ్లు, మెదక్ పర్యాటక ప్రాంతాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటకం గురించి తెలిసేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బుధవారం 99…

మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…

ఈకో టూరిజంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఈకో టూరిజం వల్ల అనంతగిరి రూపురేఖలే మారబోతున్నాయని, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద మొత్తంలో పనులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.…

ఆకాశ మార్గాన అందాల సోమశిలకు.. హేలీ టూరిజం సేవలు ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొల్లాపూర్, కృష్ణానది పరవళ్లు, నల్లమల అరణ్యాల సోయగాలు ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటక రంగంలో కొత్త అడుగులు వేస్తూ సోమశిల–శ్రీశైలం క్షేత్రాల మధ్య…

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి…

పాలమూరు పర్యాటకం చూసొద్దాం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. పాలమూరు... జిల్లా అంటే ఒకప్పుడు కరువు, వలసలు, బీడుపడిన పంటపొలాలు, తాగునీటికి తంటాలు, బిందెడు నీటి కోసం కిలోమీటర్ల పరుగు, పేద ప్రజల…

బాసరను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి – గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈ నెల 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న…

సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: సిర్సనగండ్ల: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం జరిగిన ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర పర్యాటక,…