Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ముద్ర,గద్వాల: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో…

బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు చికిత్స పొందుతూ‌ మరో విద్యార్థి మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: అన్ని దానల్లో కెల్ల గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు కన్న పేగు బంధాన్ని తెంచుకుని.. మరో నలుగురిలో తమ…

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా రంజాన్ పండుగ ఈద్గా దగ్గర ప్రార్థనలు – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక ఈద్గా వద్ద ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్…

సంక్షేమ రంగాలకు నిధుల కోతపై నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా మెదక్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన…

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్యే రోహిత్ పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి…

నూతన ఈద్ గాపై  స్టే ఆర్డర్..  

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న నూతన ఈద్ గాపై స్టే ఆర్డర్ ఉండడంతో నమాజ్ చదువకుండ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లాహ్ ఖాన్, భువనగిరి పట్టణ ముస్లిం సోదరులు వెనుతిరిగారు. ఈ సందర్బంగా ఆయన…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం…

కుకట్‌పల్లిలో రంజాన్ ప్రార్థనలకు భారీ బందోబస్తు: ప్రశాంతంగా ముగిసిన వేడుకలు

​ముద్ర కూకట్‌పల్లి : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కుకట్‌పల్లి పరిధిలోని మసీదుల వద్ద పోలీసులు పక్కా ప్రణాళికతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత, ప్రార్థనల ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని కుకట్‌పల్లి పోలీసులు ముందస్తు…