కాళేశ్వరంలో 200 కోట్ల ఆలయ పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన
మహాదేవపూర్, ముద్ర:
సరస్వతీ, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న తరుణంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి, గర్భాలయ పునరుద్ధరణ కోసం కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200 కోట్ల పనులకు…