రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు…