Take a fresh look at your lifestyle.
Browsing Tag

Traffic safety

రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం- ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు…

స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే కు వినతి

బోథ్, ముద్ర: మండలంలోని కౌఠ (బి) గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల  అంతర్ రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ…

రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంబించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు…

“ఒక్క ప్రాణం కూడా పోకూడదు… గోల్డెన్ అవర్‌ను కాపాడితేనే జీవితం: ఎస్పీ శ్రీనివాసరావు పిలుపు”

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అరుదైన చైతన్య తరంగం ఉద్ధృతమైంది. శుక్రవారం‌గద్వాలలోని వజ్రా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం కేవలం అవగాహన సమావేశం కాదు……

యాదగిరిగుట్టలో అరైవ్ అలైవ్… అందరూ భాగ్యస్వామ్యం కావాలి..

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అ లైవ్ క్యాంపెయిన్- 2026 లో భాగంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు…

రోడ్డుపై బాధ్యతగా వెళ్లండి – క్షేమంగా ఇంటికి తిరిగి రండి -ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర డిజిపి డి. శివధర్ రెడ్డి ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా సోమవారం బోథ్ మండల కేంద్రంలోనీ పరిచయ గార్డెన్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు…

ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

బోథ్, ముద్ర: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఆయన బోథ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఆయన మహిళా పోలీసు సిబ్బంది నిత్యావసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని…

కారు – ఆటో ఢీ…. ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల్ వద్ద కారు - ఆటో ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండి. యూసఫ్…

ఐటీ కారిడార్లో రోడ్ల విస్తరణకు కసరత్తు: అధికారుల సంయుక్త పరిశీలన

ముద్ర, శేరిలింగంపల్లి : ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక…

కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు,…