Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

రేవంత్ రెడ్డి నేతృత్వానికి జాతీయ నాయకత్వం ప్రశంసలు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు…

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వం…

ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఈసీ కీలక నిర్ణయం

ఎక్స్ అఫీషియో సభ్యులకు ‘ఓటు’ మెలిక    ఆ పట్టణంలో ఓటు హక్కు ఉంటేనే ఓటు చెల్లుబాటు  తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకునే సంస్కృతికి ఈసీ స్వస్తి  హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం  అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే అవకాశం…

తెలంగాణలో ఎంఐఎం ఆటలు సాగనివ్వం-మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్

ఎంఐఎం ప్రాబల్యమున్న పట్టణాల్లో బీజేపీ బలపడింది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అనైతిక పొత్తులు అయినా ప్రజలు బీజేపీనే ఆశీర్వదించారు మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎంఐఎం ఆటలు…

ఓడినా నైతిక విజయం మాదే మూడు పార్టీలు ఒక్కటే- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని ప్రధాన స్థానాల్లో ఓటమి పాలైనా బిజెపిని ఓడించేందుకు మైనార్టీ ఓట్ల కోసం ఎం ఐ ఎం పార్టీతో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఏకమయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి…

క్యాంపులో కాంగ్రెస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంప్ కు తరలించారు. విజయానికి అవసరమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో కౌన్సిలర్లు చేజారకుండా క్యాంపునకు తరలించారు. వీరు నేరుగా 16 న మున్సిపల్…

పరకాలలో బలపడుతున్న బిజెపి. టిఆర్ఎస్ కు గుదిబండగా మారిన వైనం.

ముద్ర. పరకాల. పరకాలలో బిజెపి బలపడుతున్న అంచనాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను నిన్న జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటుకుంది. పరకాల…

ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన నిలబడతాం-బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లహరి శంకర్

ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన నిలబడతాం బీజేపీ గెలుపులో మాజీ బీఆర్ఎస్ నేతలే ఎక్కువ.. కాంగ్రెస్ - బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం  బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లహరి శంకర్ నగర పాలక సంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ,…

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం..మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు ధర్మపురి: శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ…

చీరాలకు పాలమూరు కార్పొరేటర్లు

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం పాలమూరు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరానికి చేరాయి. గెలిచిన 29 మంది…