Take a fresh look at your lifestyle.
Browsing Category

Sports

అసెంబ్లీ ఎన్నికల ప్రభావం.. ఐపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ మౌనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు టోర్నీ షెడ్యూల్ విడుదల కాలేదు. సాధారణంగా ఈ సమయానికి మ్యాచ్‌ల తేదీలు ప్రకటించాల్సి ఉండగా, బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆనవాయితీ ప్రకారం…

అండర్–17 బ్యాడ్మింటన్ చాంపియన్‌గా హంసిని

యునెక్స్–సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు అండర్–17 బాలికల సింగిల్స్‌లో చదరం హంసిని చాంపియన్ హైదరాబాద్, క్రీడాప్రతినిధి, జనవరి 7 : యెనెక్స్–సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (అండర్–15, అండర్–17)…

బాయ్‌కాట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ పాక్‌కు శ్రీలంక బోర్డు లేఖ

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అంశంపై పాక్ తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ, ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ…

9,10న సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2వ ఎడిషన్ సీఎం కప్-2025 జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 9,10 న నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు…

ఓడినా భారత్‌కు సెమీస్ బెర్త్… గెలిచినా పాక్‌కు అనుమానమే?

అండర్‌–19 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌–6 దశ చివరి మ్యాచ్‌ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ ఫలితమే గ్రూప్‌–2 నుంచి సెమీఫైనల్స్‌కు వెళ్లే జట్లను ఖరారు చేయనుంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌ జట్లు చివరి నాలుగు…

అతను గేల్ కన్నా డేంజరస్…….

  శర్మపై: కైఫ్ ప్రశంసలు టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దూకుడైన ఆటతీరుపై మాజీ భారత క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌తో పోల్చుతూ, అభిషేక్‌ శర్మ ఆట మరింత విధ్వంసకరమని…

తనదైన శైలిలో ముందుకు దుసుకెళ్తున్న ముద్ర పత్రిక: కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి: వార్తల సేకరణలో ముద్ర దినపత్రిక తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ముద్ర దినపత్రిక…

శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో 45 వ మెడికల్ క్యాంపు

జనవరి నెలను జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా రేపు మంగళవారం (28వ తేదీన) బండ్లగూడలోని ఆర్ టి ఒ ఆఫీస్ ప్రాంగణంలో శ్రీరామానుజ సేవాట్రస్ట్, కిమ్స్, జనహిత ఆధ్వర్యంలో వివిధ స్పెషాలిటీలు, ఉచిత వైద్య పరీక్షలతో కూడిన మెడికల్…

జర్నలిస్టు వ్యతిరేక విధానాలపై పోరాడాలి: ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి పిలుపు!

విజయవాడ , జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు , తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్…

నేతాజీ నగర్ లో సుభాష్ కు ఘనంగా నివాళి

ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్…