Take a fresh look at your lifestyle.
Browsing Tag

BJP Leaders

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి… బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హైదరాబాదులో ఈనెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి…

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు…తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు…

ప్రైవేట్ ట్రస్ట్ కు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెనక్కి తీసుకోవాలి.. . జిల్లా కలెక్టర్ కు…

ముద్ర, తాండూర్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉండాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అందించడంలో అంతర్యం ఏమిటని తాండూర్ పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్…

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

ముద్ర, కోరుట్ల; రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలోని వాసవి కల్యాణ భవనంలో మూడు మండలాలకు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలతో శాంతి సమావేశం మరియు…

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ

ముద్ర,హుజూర్ నగర్ : ఈరోజు హుజూర్ నగర్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ…

రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని వారు హృదయపూర్వకంగా మనవి చేశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం…

నాగర్‌కర్నూల్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈరోజు నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు…

ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలి -బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య.

ముద్ర, మోత్కూర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ…