కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…