Take a fresh look at your lifestyle.
Browsing Tag

CPM Telangana

కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్…

ముద్ర, చిట్యాల : కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యస్. వీరయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరిగిన ఎస్ ఎఫ్ ఐ నకిరేకల్ డివిజన్…

సిద్దిపేటలో జరిగే సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి * ఆహ్వాన సంఘం చైర్మన్ గా చుక్క…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 26,27, 28 తేదీలలో సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నాయని సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం తెలంగాణ…

తేమ, తాలు, తరుగు పేరుతో వడ్లను తీయడం విరమించుకోవాలి : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో,…

ఆర్థిక సమానత్వం ద్వారానే కులనిర్మూలన జరుగుతుంది…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫురితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుదాం ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూమి లేని పేదలందరికీ భూపంపిణీ జరిగి, అందరికి ఉపాధి కల్పించినప్పుడే ఆర్ధిక సమానత్వం వస్తుందని ఆర్థిక…

ఆర్థిక సంక్షోభాల పట్ల మోదీ మౌనం వీడాలి- CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ముద్ర,గద్వాల: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని…

భగత్ సింగ్ ఆశయాల బాటలో సిపిఎం ఉద్యమాలు కొనసాగిస్తాం

ముద్ర ప్రతినిధి, మెదక్: భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం మాట్లాడుతూ... భగత్…

రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు తీరని అన్యాయం. -బడ్జెట్ లో దళిత సంక్షేమానికి నిధులేవి. సిపిఎం పార్టీ…

ముద్ర, మోత్కూర్: దళితుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిన ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య విమర్శించ్చారు. మోత్కూర్ లో ఆయన…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

తెలంగాణ రాజకీయాల్లో సీపీఎం ప్రాబల్యం తగ్గిందా?

స్వ‘భద్రమేనా’ తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం ఇప్పుడు నిర్వీర్యం అంతా వీరభద్రం రాజకీయమేనా..? ముద్ర, తెలంగాణ బ్యూరో : సీపీఎం స్టేట్ సెక్రెటరీ.. తమ్మినేని వీరభద్రం... చాలా ఏండ్లు వినిపించిన మాట ఇదే. పార్టీ తరపున అసెంబ్లీ నుంచి గ్రామ స్థాయి…

మార్చి బడ్జెట్‌లో సాగు, త్రాగునీరు, మూసీ ప్రక్షాళన, విద్య–వైద్యానికి తగిన నిధులు కేటాయించాలి: సీపీఎం…

మార్చి నెలలో ప్రవేశపెట్టి బడ్జెట్ లో సాగు , త్రాగునీరు, మూసీ కాలుష్యం, విద్య , వైద్యం, రహదారులు, ఉపాధి, మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ ముద్ర ప్రతినిధి, భువనగిరి :…