పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కన్వీనర్ మదన్ మోహన్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
మే 13న నిర్వహించనున్న పాలిసెట్-2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్ మోహన్ తెలిపారు.
సోమవారం…