Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Awareness

నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్

ముద్ర మల్కాజిగిరి ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…

పట్టణ ప్రణాళిక… వైద్య శిభిరం నిర్వహణ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో బాగంగా కొండపాక మండల కేంద్రం లో పశువైద్యశాల ఆవరణలో రైతు వారోత్సవాల్లో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఆవులకు , గేదెలకు గర్భకోశ సంబంధ చికిత్సలు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వరి ధాన్యం' కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి…

ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం – జిల్లా పశువైద్యాధికారి డా. జానకిరామ్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డా.…

తాజ్ పూర్ లో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం - ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన గ్రామీణ వ్యవసాయ కృషి…

వ్యవసాయానికి సాంకేతిక తోడైతే అద్భుతాలు- మంత్రి పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వ్యవసాయానికి సాంకేతికత తోడైతే అద్భుతాలు చేయొచ్చని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేటలో ప్రారంభం కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద గురువారం రైతు స్టాల్స్…

వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

ముద్ర, గద్వాల: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతు - శాస్త్రవేత్త చర్చ మరియు శిక్షణ కార్యక్రమము (ATMA సౌజన్యంతో) నిర్వహించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ రైత విజ్ఞాన కేంద్రం, మహబూబ్ నగర్ శాఖ…

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి -జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్దితో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ ఏ ఈ ఓ లకు సూచించారు.జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు…

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన.

ముద్ర నడిగూడెం... మండల పరిధిలోని తెల్లబల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి…

యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి – కలెక్టర్ సిక్తా పట్నాయక్

ముద్ర, నారాయణ పేట: యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, కోస్గి పట్టణంలోని పీ ఏ సీ ఎస్ ను కలెక్టర్ సందర్శించారు.…