Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Protest

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

నాగర్‌కర్నూల్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై రైతుల ఆందోళన

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నెల్లికొండ చౌరస్తా వద్ద శ్రీశైలం రోడ్డు పై రైతులు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. గత నాలుగు…

పోలీసులు రైతుల మధ్య తోపులాట -ఉద్రిక్తల మధ్య మాజీ ఎమ్మెల్సీ కవిత విశారదన్ మహరాజుల అరెస్ట్

 -మూడున్నర గంటలుగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా -పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ రైతుల ఆందోళన ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ గ్రామాల రైతులు వికారాబాద్ జిల్లా…

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి.. యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి రైతు బీమా అమలు చేయాలి ముద్ర ,తుంగతుర్తి... తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…

సింగూర్ నీరు విడుదల చేయాలి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆయకట్టకు వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు…

అమరావతి రైతుల త్యాగ ఫలితమే రాజధాని బిల్లు ఆమోదం: నందమూరి రామకృష్ణబాబు

విజయవాడ: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా గతంలో మాకు అండగా నిలిచి మా ఉద్యమాల్లో పాలు పంచుకున్న సందర్భాలు గుర్తుచేసుకొని నందమూరి రామకృష్ణ బాబు గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు…

ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు విడుదల చేయాలి.. వరి పంటలను ఎండిపోకుండా నీళ్లు విడుదల…

ముద్ర ,తుంగతుర్తి... ఎస్సారెస్పీ జలాలు ఈ నెల 3వ తారీకు వరకే చివరి విడత నీటి విడుదల పూర్తి అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో తుంగతుర్తి మండలంలో రెండువేల ఎకరాల వరి పంట ఎండిపోతుందని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి P. Narayana ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన బలం చేకూర్చే కీలక అడుగుగా ఆయన…

రైతుల కష్టాన్ని దోపిడీ చేయడం అన్యాయం-రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీ బాయి

- అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం - జిల్లా వ్యాప్తంగా రైతుల భారీ సమావేశం. -ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం జిల్లా…

బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగించొద్దు : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని రైతుల వ్యవసాయ పొలాల మధ్యన నుంచి బస్వాపురం ప్రాజెక్టు నుండి ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళ్ళడానికి తవ్విన కాలువను రాకపోకలు కొనసాగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా కాలువలో…