Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government Schools

ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి

ఎస్ జి టి యు ఉపాధ్యాయులు ప్రీమియర్ లీగ్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన గద్వాల ఎమ్మెల్యే ముద్ర, గద్వాల: ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని, ఉపాధ్యాయ సంఘాలు…

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…

క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కు జిల్లా నుండి 20 మంది…

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకై రాష్ట్ర స్థాయి ఎంపికల కోసం జిల్లా నుండి 20 మంది విద్యార్థిని, విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. -కలెక్టర్ అనురాగ్ జయంతి.

 ముద్ర,మోత్కూరు: గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు లోని ఎస్సీ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదులకు వెళ్లి వంటలను స్వయంగా పరిశీలించి…

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి… జగిత్యాల జిల్లా సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జగిత్యాల జిల్లా సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ…

నవోదయ విద్యాలయం ఏర్పాటు అయ్యేదెప్పుడో!

బోథ్, ముద్ర: ప్రతిభ ఉండి కుటుంబ ఆర్థిక స్థితి సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతా విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఓ వరం. 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా క్రీడలు, చిత్ర లేఖనం, సంగీతం,…

నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్  -పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ,  ఉపాధ్యాయులకు నిరాశపరిచిందని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ. పాఠశాలను బలోపేతం చేస్తామని…

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు.…

పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

ముద్ర,మోత్కూర్: ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్, పద్మశాలి కాలనీ, కాశవారి గూడెం ,…

చదువుని మించిన ఆస్తి లేదు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించాలి.. గుల్ల…

ఎండపల్లి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత…