Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government Schools

సూర్యాపేటలో ఘనంగా జిల్లాస్థాయి విద్యావిజయోత్సవం

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వచ్చే ఏడాది ప్రభుత్వ బడుల్లో 10శాతం అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం ముద్ర ప్రతినిధి,సూర్యపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అనిర్వచనీయం*-అశ్విని తానాజి వాకడే, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మరియు జిల్లా…

ముద్ర ప్రతినిధి,కరీంనగర్‌, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా నిర్వహించబడుతున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ – విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్…

విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడేలా తీర్చి దిద్దాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం…

విద్యార్థులు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోవాలి-జవహర్ బాలభవన్ డేలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్…

ప్రణాళికతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు…

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా…

విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర న్యూస్ , ధర్మపురి: విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశగా విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యావారోత్సవాల్లో బుధవారం స్థానిక రిమ్స్…

ప్రభుత్వ పాఠశాలలు సమాజ మార్పుకు పునాదులు-తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లాతాండూర్ పట్టణంలోని ఎస్ వి ఆర్ పంక్షన్ హాల్ లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య వారోత్సవాలలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య…

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకం-విద్యాభివృద్ధిపై అవగాహన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…