Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

తెలంగాణ పోలీస్ వెల్ఫేర్’ ఫ్యూయల్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ

ముద్ర : మల్కాజిగిరి ​తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీ…

ఇందిరా పార్కులో క‌బ్జాల‌కు హైడ్రా చెక్

పాత స్కేటింగ్ రింగ్ స్థ‌లాన్ని కాపాడిన‌ హైడ్రా పార్కులో కలపాలంటూ హైడ్రా కమిషనర్ ఆదేశం హైదరాబాద్, మార్చి 30: లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరా పార్కు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులో వాకింగ్ ట్రాక్ లకు తోడు పిల్లలు ఆడుకునేందుకు…

కేపీహెచ్‌బీలో డ్రగ్స్ కలకలం నలుగురు యువకులు అరెస్ట్ భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున రెడ్…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్

అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.…

ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.…

విమల గద్దర్ ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారి సతీమణి విమల ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా…

ప్రజావాణి ఫిర్యాదుపై వెనువెంటనే స్పందన

​ముద్ర కూకట్‌పల్లి : ఎల్లమ్మబండ భారతి విద్యాలయ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్‌ను కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, అలాగే అక్కడి యూపీహెచ్‌సీ సెంటర్ వద్ద పేరుకుపోయిన మట్టితో రోగులు ఇబ్బంది పడుతున్నారని వచ్చిన…

సీజ్ చేసిన భవనంలో కొనసాగుతున్న పనుల పనిముట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

ముద్ర, శేరిలింగంపల్లి: మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో సీజ్ చేసిన భవన అక్రమ నిర్మాణంలో మరల పనులు కొనసాగుతుండగా మున్సిపల్ అధికారులు మంగళవారం సమాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రెడ్డి తన బృందంతో పనులు కొనసాగుతున్న…

అహింస బలహీనత కాదు అత్యున్నతమైన శక్తి – పీసీసీ కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి : “అహింస బలహీనత కాదు,అది అత్యున్నతమైన శక్తి-ఈ మహత్తర విలువను జైన సమాజం అద్భుతంగా ఆచరిస్తోంది” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.…

ఆయుర్వేదానికి పూర్వవైభవం వస్తుంది … డాక్టర్ పి మాధవన్ కుట్టి వారియర్

ఎంతో ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యానికి మళ్లీ పునర్ వైభవం వస్తున్నదని కోటక్కల్ ఆర్యవైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ వైద్యరత్నం పిఎస్ వారియర్ ముని మనవడు డాక్టర్ పి మాధవన్ కుట్టి వారియర్ అన్నారు. నగరం లో కోటక్కల్ ఆర్య వైద్యశాల ప్రారంభించనున్న నేపథ్యం…