Take a fresh look at your lifestyle.
Browsing Tag

India news

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి-సిఎంసి కమిషనర్ జి సృజన

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్…

పోలీసులు రైతుల మధ్య తోపులాట -ఉద్రిక్తల మధ్య మాజీ ఎమ్మెల్సీ కవిత విశారదన్ మహరాజుల అరెస్ట్

 -మూడున్నర గంటలుగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా -పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ రైతుల ఆందోళన ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ గ్రామాల రైతులు వికారాబాద్ జిల్లా…

 రోడ్డు భద్రతే జీవన రక్ష: కూకట్పల్లిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన సదస్సు

  ముద్ర కూకట్పల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి జెనెసిస్ స్కూల్‌లో బుధవారం కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సుకు కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్…

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి-గద్వాల జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో…

వైద్యులు, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి, రోగులకు…

కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలి -ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టి రాణించాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి అన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వేడుకలు 2026-27 లక్ష్యాలపై…

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…

జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరగాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముద్ర, తెలంగాణ బ్యూరో : జాతీయస్థాయిలో సమగ్ర కుల జన గణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా "క్యాస్ట్ సెన్సెస్…

ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు…

నిర్మల్ లో ఫ్రిజ్ పేలి ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్లలోని ఒక ఇంట్లో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ తో పాటు మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా వారిద్దరూ చికిత్స పొందుతూ ఆదివారం…

ఇసుక ట్రాక్టర్ పట్టివేత‌.. ఇద్దరి పై కేసు నమోదు

ముద్ర, గద్వాల: ఎలాంటి అనుమతులు లేకుండా గట్టు మండలం బల్గెర నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను శుక్రవారం కేటిదొడ్డి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శ్రీనివాసులు తెలిపారు. చింతలకుంటకు అక్రమంగా ఇసుకను…