Take a fresh look at your lifestyle.
Browsing Tag

Oil Palm Cultivation

ధాన్యం సేకరణ వేగం పెరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, పోలీస్, గ్రామీణాభివృద్ధి,…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు నిర్వహించారు.…

రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్…

ముద్ర, నారాయణ పేట : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె…

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్యాన పంటలు,…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల…

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మనోహర్…

ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్ లోప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (99…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా…

సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు-ఎర్రవల్లి మండల స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రజలకు అవగాహన. హెచ్ పివి వ్యాక్సిన్ తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా…

రైతు సంక్షేమంలో రాజీపడం -సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు ఉత్సవ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పధకాలు కొనసాగిస్తాం రైతును రాజును చేస్తాం రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు పంట మార్పిడితో అధిక లాభాలు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొంటాం తెలంగాణలో యూరియా కొరత రాకుండా…

రైతులు పంట మార్పు చేయండి… సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యే మార్పు చేయండి….నర్మేట్ ఆయిల్ పామ్…

* 2029 లో సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి * యువతకు ATC సెంటర్ లలో ఉపాధితో కూడిన విద్య * పంట మార్పుతో అధిక లాభాలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు గదించాలని... అలాగే సిద్దిపేట…