Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Procurement

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ డిస్మిస్ చేస్తా అన్నారు..జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్…

నేడు ఆర్టీసీ సమ్మెను పరిష్కారించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.. మూడు రోజుల్లోనే సమ్మెకు ముగింపు పలికాం.. పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా చర్యలు తీసుకున్నాం.. త్వరలో జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..…

పంటల సాగులో ఆధునికతను జోడించాలి…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ఆధునికతను జోడించి మార్కెట్లో డిమాండ్ కనుగుణంగా పంటల సాగు పైన దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ధాన్యం తేమ శాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయ…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డిలు అన్నారు. రబీ…

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

రైతు బంధు నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం తక్షణమే నిధుల విడుదల, ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు…

ముద్ర ప్రతినిధి మెదక్: రైతులకు రావాల్సిన రైతు బంధు ప్రయోజనాలను నిలిపివేయడంపై రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు…

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి.. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ…

ముద్ర, తుంగతుర్తి... తుంగతుర్తి మండలంలో ఇటీవల ప్రారంభం చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో విలేకరులతో…

పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పడకల్ గ్రామపంచాయతీలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కలు, వరి మరియు పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు కేంద్రాలను మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో…

ఐకేపీల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం.

  ముద్ర,మోత్కూరు: రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత పదిహేను రోజులుగా రైతులు ఎదిరిచూస్తున్నారని మండలంలోని పిఏసిఎస్ ,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…