Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Procurement

వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలు... ఆరు చెక్ పోస్టులు ముద్ర, నారాయణ పేట : వరి ధాన్యం…

రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం.. కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి -ఎమ్మెల్యే మందుల సామెల్

*రైతాంగాన్ని అన్ని రంగాల్లో ఆదుకోవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* ముద్ర,తుంగతుర్తి.... రాష్ట్రంలోని రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తుంగతుర్తి…

10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 518 కేంద్రాలు ఏర్పాటు అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో…

రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

రైతులకు మేలు జరిగే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.... ఇబ్రహీంపట్నంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి అడ్లూరి.... కోరుట్ల, ముద్ర; మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న…

ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

 ముద్ర ప్రతినిధి, భువనగిరి :  యాసంగి 2025-26  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్…

ధాన్యం నిలువకు అనువైన గోదాములను గుర్తించండి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

  షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ లను పరిశీలించిన కలెక్టర్ ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రానున్న రబీ సీజన్ సంబంధించిన వారి ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలోని అనువైన గోదాములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.…

దాన్యం సేకరణలో లక్ష్యాలను పూర్తి చేయాలి -జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్య సేకరణలో లక్ష్యాలను అధిగమించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…

రికార్డు స్ధాయిలో ధాన్యం కొంటాం-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రబీ సీజన్ లో 90 లక్షల మె.ట ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గ్రేడ్-ఏ కు క్వింటాల్ కు 2,389 మద్దతు ధర ఇచ్చేందుకు…