Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy Procurement

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.…

పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాల పురోగతిని…

రైతుల పట్ల మొసలి కన్నీరు కరుస్తున్న బి ఆర్ ఎస్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్…

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం…సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్…

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి... అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లును వేగవంతం చేయాలని రాష్ట్ర…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రైతులు వేచి ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. లారీలు, గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు…

సిఎంఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి- కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సిఎంఆర్ డెలివరీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సిఎంఆర్ డెలివరీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్…

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…

రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, అటవీ, సివిల్ సప్లై, హౌసింగ్, రెవెన్యూ, మిషన్ భగీరథ శాఖల…

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి.. ముద్ర, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని…