Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana government

నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లు పెంచండి సీఎం, డిప్యూటీ సీఎంకు వినతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో…

జిల్లా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలు పాటించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో నూతన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల కేటాయింపు కార్యక్రమం…

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తి బొమ్మ శ్రీరామ్ నియామకం

ముద్ర, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు…

నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు  _ఎస్కీ కనస్ట్రక్షన్  అండ్ దిమాలిశన్  వర్క్ షాప్ లో…

ముద్ర,హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు  నిర్మాణాలతో పాటుగా  కూల్చివేత  వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు …

*రైతును రాజు చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మందుల సామెల్

  ముద్ర, తుంగతుర్తి: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతును రాజును చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వ నడుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.ప్రజా పాలన- ప్రగతి…

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర ,ధర్మపురి: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్…

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: పిపిసి కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాల పురోగతిని…

ముగిసిన జనాభా గణన శిక్షణ కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీలో జనాభా గణన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్ రావు,జిల్లా టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జంగయ్య గారు, మున్సిపల్ చైర్ పర్సన్…

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…