Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Health News

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి అని, విద్యార్థులు చదువుతోపాటు యోగ తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలంగాణ యోగ ప్రచార సమితి అధ్యక్షులు ఎం.ప్రసాద్ తెలిపారు.ఆదివారం సూర్యాపేట జిల్లా…

రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనది..

నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప సేవా ధర్మం.. ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: రోగి ప్రాణాలను కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమైనదని, నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే…

హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న హెల్త్ వీక్ డే–4 గురువారం హెచ్ఐవి, ఎయిడ్స్ పై రెడ్ రిబ్బన్ అవగాహన ర్యాలీని…

కార్పొరేట్ హాస్పిటల్స్ చైన్స్ పెరిగినా కొద్ది పేద ప్రజల ఆరోగ్యం విస్మరించ బడుతోంది డాక్టర్ విజయ్ వి.…

ముద్ర, శేరిలింగంపల్లి : నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా ప్రజా వైద్యం, మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ-వాటి పరిణామాలు అనే అంశం పై సీఆర్ ఫౌండేషన్ కొండాపూర్ లోని ఇంద్రజిత్…

క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే డా.రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: క్షయ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ వి .2.0 కార్యక్రమాన్ని…

జిల్లా జనరల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం

ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ (HPV) టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పీపీ…

డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ డా. శ్రీరాం

ముద్ర ప్రతినిధి, మెదక్: పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ -3194 యూనియన్ డైరీని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారు డా. శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డా. నవ్య, డా.హరిప్రసాద్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్ష,…

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు. ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి……

ముద్ర నడిగూడెం..... ముఖ్యమంత్రి కప్ పోటీలలో భాగంగా జిల్లా స్థాయి ఆటల పోటీల నుంచి గెలుపొంది రాష్ట్రస్థాయి అండర్ 14 యోగ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి గురువారం తెలిపారు. మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో గల మోడల్…

ఎయిమ్స్ ను సందర్శించిన ఎంపీ చామల

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరి జిల్లా బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ సహా ఇతర ఉన్నత వైద్యాధికారులు ఆయనను సాదరంగా…

జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు హై–రిస్క్ గర్భిణీ…