Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు అవసరం- కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, నారాయణపేట: విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఉట్కూరు మండలంలో ఎస్ . సి.బాలుర వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ ఎస్పీ వినీత్ కుమార్ తో కలిసి…

సర్పంచ్ వినూత్న పథకం ఆడపిల్లల తల్లులకు ప్రోత్సాహం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత.…

వడ దెబ్బకు జాగ్రత్తలు ముఖ్యం కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచనలు

ముద్ర ప్రతినిధి మెదక్: వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీయనుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వడదెబ్బ కారణంగా ప్రజల…

అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ, సెల్ఫీ పాయింట్ కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రస్తుత సమాజంలో అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ఎందరో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రోడ్డు…

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

* అంబెడ్కర్ రాజ్యాంగం సూచించిన విధంగా పేదలకు అన్ని హక్కులు కల్పించాలి * ఈ నెల 21 న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలి ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : రాజ్యాంగం నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా…

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి మెదక్: అగ్నిమాపక వారోత్సవాల సందర్బంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని…

ఆర్టిజన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: విద్యుత్ ఆర్టిజెన్స్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ నివాళులర్పించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా, కలెక్టరేట్ లో ఎస్సీ…

పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ తప్పనిసరి – రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్ సూచన

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను రిటైర్డ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 17వ తేదీ లోపు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాచం శ్రీనివాస్ సూచించారు. మంగళవారం…

అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం విద్యతోనే సామాజిక మార్పు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముద్ర, కరీంనగర్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి , రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మంగళవారం…