Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

ట్రాక్టర్లతో ధాన్యం రవాణా – రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి…

ట్రాక్టర్లపై ధాన్యం రవాణా లారీల కొరతకు ప్రత్యామ్నాయ దృష్టి ధాన్యం, పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి నేతన్నల బకాయిల రూ. 300 కోట్లు విడుదల విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం డిప్యూటీ సీఎం…

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ

ముద్ర,హుజూర్ నగర్ : ఈరోజు హుజూర్ నగర్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ…

పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి :ప్రభుత్వ విప్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి​భువనగిరి : ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల…

బహిరంగ సభను విజయవంతం చేయాలి

ముద్ర, కోరుట్ల; భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడు గ్రౌండ్ లో జరిగే…

రైతులు చస్తోన్న పట్టింపులేదా..?

ప్రతి గింజ కొనేందుకు కేంద్రమే పైసలిస్తోంది కొనడానికి రాష్ట్ర సర్కార్ కు ఇబ్బంది ఎందుకూ..? కేంద్రాల వద్ద రైతుల అరిగోస కమీషన్లు దండుకుంటోన్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటాం కేంద్రమంత్రి బండి సంజయ్ ముద్ర, కరీంనగర్ : రాష్ట్రంలో…

చెక్కుతోపాటు తులం బంగారు ఇవ్వాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర,కుషాయిగూడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయము తో పాటు తులం బంగారు కూడా ఇవ్వాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు మల్కాజిగిరి నియోజకవర్గంలో…

వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు

ముద్ర, శేరిలింగంపలి: మే 10 న తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నియోజకవర్గం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలి కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న ప్రచార…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

పీఏసీఎస్ చైర్మన్ గా గుడిపాటి సైదులు బాధ్యతలు స్వీకరణ

ముద్ర తుంగతుర్తి:- మండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…